Webdunia - Bharat's app for daily news and videos

Install App

సానియా మీర్జాకు ఖేల్ రత్న‌పై స్టే విధించిన కర్ణాటక హైకోర్టు

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2015 (17:44 IST)
హైదరాబాదీ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాకు ప్రకటించిన రాజీవ్ ఖేల్ రత్నపై స్టే విధించింది. అంతేగాకుండా ఈ వ్యవహరంపై కేంద్రానికి నోటీసులు కూడా జారీ చేసింది. అవార్డుకు సంబంధించిన నియమావళి ప్రకారం అన్ని అర్హతలు తనకున్నాయని.. కానీ క్రీడా మంత్రిత్వ శాఖ తనను పట్టించుకోలేదని పారా ఒలింపియన్ గిరీశ నాగరాజె గౌడ పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది. 
 
ఈ అవార్డుకు కావాల్సిన అర్హతలన్నీ తనకున్నప్పటికీ తనను క్రీడా మంత్రిత్వ శాఖ పట్టించుకోలేదని పిటిషన్‌లో గిరీశ ఆవేదన వ్యక్తం చేశాడు. పాయింట్ల పరంగా సానియా తనకు దరిదాపుల్లో కూడా లేదని పేర్కొన్నాడు. 'రాజీవ్ ఖేల్ రత్న' ఎంపికలో తనకు అన్యాయం జరిగిందంటూ గిరీశ వాపోయాడు. దీంతో సానియా మీర్జాపై ప్రకటించిన ఖేల్ రత్నపై కోర్టు స్టే విధించింది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్