Webdunia - Bharat's app for daily news and videos

Install App

సానియా కోసం ఏడుస్తున్న కుమారుడు ఇజహన్..

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (12:15 IST)
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- క్రికెటర్ షోయబ్ మాలిక్ విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం ఫార్మలిటీ న్యాయపరమైన ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. మరోవైపు షోయబ్ మాలిక్ మేనేజ్మెంట్ డిపార్ట్‌మెంట్‌లో సభ్యుడు ఒకరు కీలక విషయాన్ని వెల్లడించారు. 
 
ఇదిలా ఉంటే ప్రస్తుతం సానియా దుబాయిలో ఉండగా.. షోయబ్ మాలిక్ పాకిస్తాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కుమారుడు ఇజహన్ మాత్రం తండ్రి వద్దే వుంటున్నాడని.. సానియా కోసం ఏడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  
 
అయితే విడాకులు తీసుకుంటే కొడుకు తండ్రికే చెందుతాడు. ఈ ప్రకారంగా షోయబ్ మాలిక్ తన కొడుకుని తన దగ్గరే ఉంచుకున్నట్లు సమాచారం వస్తోంది. తల్లిదండ్రులు విడిపోవడం ఆ బిడ్డకు ఇష్టం లేదని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments