Webdunia - Bharat's app for daily news and videos

Install App

సానియా కోసం ఏడుస్తున్న కుమారుడు ఇజహన్..

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (12:15 IST)
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- క్రికెటర్ షోయబ్ మాలిక్ విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం ఫార్మలిటీ న్యాయపరమైన ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. మరోవైపు షోయబ్ మాలిక్ మేనేజ్మెంట్ డిపార్ట్‌మెంట్‌లో సభ్యుడు ఒకరు కీలక విషయాన్ని వెల్లడించారు. 
 
ఇదిలా ఉంటే ప్రస్తుతం సానియా దుబాయిలో ఉండగా.. షోయబ్ మాలిక్ పాకిస్తాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కుమారుడు ఇజహన్ మాత్రం తండ్రి వద్దే వుంటున్నాడని.. సానియా కోసం ఏడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  
 
అయితే విడాకులు తీసుకుంటే కొడుకు తండ్రికే చెందుతాడు. ఈ ప్రకారంగా షోయబ్ మాలిక్ తన కొడుకుని తన దగ్గరే ఉంచుకున్నట్లు సమాచారం వస్తోంది. తల్లిదండ్రులు విడిపోవడం ఆ బిడ్డకు ఇష్టం లేదని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి రోగులకు కర్నాటకలో గౌరవంగా చనిపోయే హక్కు!!

ప్రియుడిని, కుమార్తెను మరిచిపోయిన ఎన్నారై మహిళ.. ఏమైందో తెలుసా?

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

తర్వాతి కథనం
Show comments