Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహచరులతో కలిసి వుండలేకపోతున్నా.. రిషబ్ పంత్

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2023 (16:14 IST)
భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ చిన్నస్వామి స్టేడియంలో ఫ్రాంచైజీల శిక్షణా సెషన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ సహచరులను కలిసిన తర్వాత తాను కోలుకుంటున్నానని, రోజురోజుకూ తన ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పాడు. 
 
25 ఏళ్ల అతను గత డిసెంబర్‌లో జరిగిన కారు ప్రమాదం నుండి కోలుకుంటున్నాడు. ఈ గాయం నుంచి కోలుకునేందుకు పంత్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇంతా ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరాలనుకుంటున్నాడు
 
ఈ సందర్భంగా పంత్ మాట్లాడుతూ.."నేను చాలా బాగా కోలుకుంటున్నాను. నేను నేషనల్ క్రికెట్ అకాడమీని సందర్శించడానికి వచ్చాను. అక్కడ జట్టును కలిశాను. జట్టు ప్రాక్టీస్ ఎలా కొనసాగుతోందో నేను ఇప్పుడే చూశాను. నేను అబ్బాయిలతో కలిసి ఉండటం చాలా ఇష్టం. ప్రస్తుతం నేను దానిని కోల్పోతున్నాను," అంటూ పంత్ చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments