Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహచరులతో కలిసి వుండలేకపోతున్నా.. రిషబ్ పంత్

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2023 (16:14 IST)
భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ చిన్నస్వామి స్టేడియంలో ఫ్రాంచైజీల శిక్షణా సెషన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ సహచరులను కలిసిన తర్వాత తాను కోలుకుంటున్నానని, రోజురోజుకూ తన ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పాడు. 
 
25 ఏళ్ల అతను గత డిసెంబర్‌లో జరిగిన కారు ప్రమాదం నుండి కోలుకుంటున్నాడు. ఈ గాయం నుంచి కోలుకునేందుకు పంత్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇంతా ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరాలనుకుంటున్నాడు
 
ఈ సందర్భంగా పంత్ మాట్లాడుతూ.."నేను చాలా బాగా కోలుకుంటున్నాను. నేను నేషనల్ క్రికెట్ అకాడమీని సందర్శించడానికి వచ్చాను. అక్కడ జట్టును కలిశాను. జట్టు ప్రాక్టీస్ ఎలా కొనసాగుతోందో నేను ఇప్పుడే చూశాను. నేను అబ్బాయిలతో కలిసి ఉండటం చాలా ఇష్టం. ప్రస్తుతం నేను దానిని కోల్పోతున్నాను," అంటూ పంత్ చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

యేడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నా... ఓ ఇంటిని కొనుగోలు చేయలేకపోయా!

శ్రేయాస్ అయ్యర్‌ను పెళ్లి చేసుకున్న ఎడిన్ రోజ్!

బంధువుల ఇంటికి వెళ్లిన చిన్నారి శవమై కనపించింది... ఎలా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

తర్వాతి కథనం
Show comments