Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎస్ఎల్ : సచిన్ జట్టుపై సౌరవ్ గంగూలీ జట్టు విజయం!

Webdunia
ఆదివారం, 21 డిశెంబరు 2014 (12:05 IST)
ఇండియన్ ఛాంపియన్స్ లీగ్ టోర్నీ పేరిట భారత్‌లో నిర్వహించిన ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్‌లో భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ జట్టు విజయభేరీ మోగించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో సచిన్ జట్టుపై గంగూలీ విజయం సాధించింది. ఇండియన్ ఛాంపియన్స్ లీగ్ (ఐఎస్ఎల్) పేరిట తొలిసారి భారత్‌లో జరిగిన ఫుట్ బాల్ టోర్నీలో పాల్గొన్న జట్లలో సచిన్ కేరళ జట్టును కొనుగోలు చేయగా, గంగూలీ సొంత జట్టు కోల్‌కతాను కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ రెండు జట్లు ఐఎస్ఎల్ ఫైనల్‌కు చేరుకున్నాయి. శనివారం జరిగిన ఫైనల్స్ మ్యాచ్‌లో సచిన్ సేన కేరళపై 1-0 తేడాతో గంగూలీ సేన కోల్‌కతా విజయం సాధించింది. 90 నిమిషాల ఫుట్ బాల్ ఆటలో రెండు జట్లు హోరాహోరీ పోరాడాయి. మరి కాసేపట్లో ఆట ముగుస్తుందనగా మహ్మద్ రఫీక్ గోల్ చేసి కోల్‌కతాను విజయపథాన నిలిపాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments