Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్యారిస్ ఒలిపింక్స్ : నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన భారత పురుషు ఆర్చరీ టీమ్

వరుణ్
శుక్రవారం, 26 జులై 2024 (08:28 IST)
విశ్వక్రీడలు (ఒలింపిక్స్) శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ క్రీడలకు ప్యారిస్ ఆతిథ్యమిస్తుంది. అయితే, భారత పురుషుల టీమ్ అరుదైన ఘనత సాధించింది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 పోటీల్లో నేరుగా క్వార్టర్ ఫైనల్‌ రౌండ్‌కు అర్హత సాధించింది. ప్యారిస్‌లోని ఎప్లానేడ్ డెస్ ఇన్వాలిడ్స్‌లో జరిగిన ర్యాంకింగ్ రౌండ్‌లో భారత అర్చర్లు ఆరంభంలోనే తడబాటుకు గురైనప్పటికీ.. ఆ తర్వాత పుంజుకుని టాప్-4లో నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించారు. 
 
అర్చర్లు బొమ్మదేవర ధీరజ్, తరుణ్ దీవ్ రాయ్, ప్రవీణ్ జాదవ్ అదరగొట్టారు. మొత్తం 2013 పాయింట్లు సాధించారు. 681 పాయింట్లు సంపాదించిన ధీరజ్.. భారత జట్టుని టాప్ - 4లో నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అత్యుత్తమంగా రాణించి వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. 
 
కాగా, భారత జట్టు మూడో స్థానంలో నిలవడంతో క్వార్టర్ ఫైనల్‌ రౌండ్‌లో టర్కీ లేదా కొలంబియాతో తలపడే అవకాశం ఉంది. భారత జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుని అక్కడ నుంచి దక్షిమ కొరియా జట్టు ఎదురుకాకుంటే టాప్-2లో నిలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్ హత్య కేసు : భర్త మృతదేహం వద్ద భార్య ప్రియుడు..

యూఎస్ ఎయిర్ పోర్టులో భారతీయ విద్యార్థిని చేతికి సంకెళ్లు వేసి అలా కట్టిపడేశారు

బీహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ - యేడాదిగా బలవంతపు వసూళ్లు!

మహిళలంతా కలిసి ఓ వృద్ధుడిని చంపేసి ఆనవాళ్లు లేకుండా చేశారు.. ఎక్కడ?

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

తర్వాతి కథనం
Show comments