Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాకీ దిగ్గజం మొహ్మద్ షాహిద్ ఇక లేరు.. కిడ్నీ వ్యాధితో కన్నుమూత

భారత హాకీ దిగ్గజం మొహ్మద్ షాహిద్ కన్నుమూశారు. ఆయన వయసు 56 యేళ్లు. భారతదేశం గర్వించదగిన దిగ్గజ క్రీడాకారుల్లో ఆయన ఒకరు.

Webdunia
బుధవారం, 20 జులై 2016 (13:14 IST)
భారత హాకీ దిగ్గజం మొహ్మద్ షాహిద్ కన్నుమూశారు. ఆయన వయసు 56 యేళ్లు. భారతదేశం గర్వించదగిన దిగ్గజ క్రీడాకారుల్లో ఆయన ఒకరు. జాతీయ క్రీడ హాకీలో మేటి క్రీడాకారుడిగా పేరుగాంచిన షాహిద్... 1980లో మాస్కో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన భారత జట్టులో ఆయన సభ్యుడిగా ఉన్నారు. 
 
గత కొంతకాలంగా కాలేయ, మూత్రపిండాల వ్యాధితో సతమతమవుతూ వచ్చిన ఆయనకు వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో హాకీ క్రీడాకారుడు ధన్ రాజ్ పిళ్లై చేసిన విజ్ఞప్తితో కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మరో రూ.5 లక్షలు విడుదల చేశాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు!!

సామాజిక సేవకుడిని.. నాలుగేళ్ల ఆ బాలుడు ఏం చేశాడంటే (వీడియో)

ఏపీలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వెల్లడి... వొకేషన్‌‍లో 78 శాతం ఉత్తీర్ణత

జూన్ 29న కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

భర్తకు దూరంగా వుంటున్నావుగా, చేపల కూర చేసుకుని రా: ఎస్సై లైంగిక వేధింపులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

హ్యాట్సాఫ్ కింగ్ నాగార్జున.. నెట్టేసిన ఫ్యాన్‌ను కలిశాడు.. (వీడియో)

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

తర్వాతి కథనం
Show comments