Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ : బాక్సర్ సర్జుబాలాకు రజతం!

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (14:06 IST)
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌‌షిప్‌లో భాగంగా భారత్‌కు రజతం దక్కింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఏఐబీఏ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా బాక్సర్ విభాగంలో సర్జుబాలా దేవీ రజతంతో సరిపెట్టుకుంది. 
 
మహిళల లైట్ ఫ్లై వెయిట్ 48 కేజీల విభాగంలో జరిగిన సెమీ ఫైనల్ పోరులో థాయ్ లాండ్ తైపీకి చెందిన చుతామత్ రాక్ సాత్‌ను ఓడించి సర్జుబాలా ఫైనల్‌కు చేరింది. అయితే ఫైనల్లో పోరులో చతికిలబడ్డ సర్జుబాలా రజతంతో సరిపెట్టుకుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments