Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్ పతకాల పంట: బింద్రా చివరి గేమ్!

Webdunia
శనివారం, 26 జులై 2014 (16:22 IST)
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల పంట పండిస్తోంది. తన చివరి గేమ్స్ ఇవేనని ప్రకటించిన షూటర్ అభినవ్ బింద్రా శుక్రవారం జరిగిన పోటీల్లో స్వర్ణ పతకం సాధించాడు. బింద్రాతోపాటు మలైక గోయల్, తెలుగుతేజం సంతోషి మత్సలు గేమ్స్ పతకాలు సాధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంతోషి 53కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
 
తొలి రోజునే ఏడు పతకాల సాధించిన భారత క్రీడాకారులు, తర్వాతి రోజు మూడు పతకాలు గెలుపొందారు. అభినవ్ బింద్రాకు ఇది చివరి కామన్వెల్త్ గేమ్స్ కాగా, కామన్వెల్త్ గేమ్స్‌లో మలైకా తొలిసారి పాల్గొనడం గమనార్హం. వీరిద్దరూ కూడా పతకాలు సాధించడం విశేషం. 10ఎం ఎయిర్ పిస్టోల్ విభాగంలో మలైకా వెండి పతకాన్ని సాధించింది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments