Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత జవాన్లపై దాడి.. బాక్సర్ విజేందర్ ఘాటు వ్యాఖ్యలు.. ట్విట్టర్లో ఫైర్

భారత పాపులర్ బాక్సర్ విజేందర్ జమ్మూకాశ్మీర్ టెర్రరిస్టుల దాడిపట్ల మండిపడ్డారు. ఆదివారం భారత జవాన్లపై సడెన్‌గా జరిగిన ఉగ్రదాడిపట్ల పలువురు ప్రముఖులు షాక్ అవుతున్నారు. జమ్మూకశ్మీర్‌, బారాముల్లలోని యూరీ

Webdunia
ఆదివారం, 18 సెప్టెంబరు 2016 (17:45 IST)
భారత పాపులర్ బాక్సర్ విజేందర్ జమ్మూకాశ్మీర్ టెర్రరిస్టుల దాడిపట్ల మండిపడ్డారు. ఆదివారం భారత జవాన్లపై సడెన్‌గా జరిగిన ఉగ్రదాడిపట్ల పలువురు ప్రముఖులు షాక్ అవుతున్నారు. జమ్మూకశ్మీర్‌, బారాముల్లలోని యూరీ సెక్టార్‌లోగల ఆర్మీ కార్యాలయంపై ఆదివారం ఉదయం ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. కొన్ని గంటలపాటు కొనసాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 17 మంది సైనికులు అ
మరులయ్యారు. ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చిన సంగతి తెలిసిందే. 
 
భారత ఫేమస్ బాక్సర్ విజేందర్ ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు. 17 మంది జవాన్లు చనిపోవడం చాలా విచారకరమైన వార్త అని తెలిపాడు. వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. ఒకవేళ పాక్ యుద్ధమే కావాలని కోరుకుంటే అదే చేద్దామని, అందుకు సిద్ధమేనని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments