హాకీ ప్రపంచ కప్‌లో భారత్ నిష్క్రమణ

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (10:02 IST)
హాకీ ప్రపంచ కప్‌లో భారత్ నిష్క్రమించింది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ హాకీ ప్రపంచ కప్‌లో భారత్ క్వార్టర్ ఫైనల్స్‌లో విఫలమైంది. 
 
న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. భారత్ వర్గీకరణ మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ జనవరి 26న జరగనుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నిర్ణీత సమయానికి స్కోరు 3-3తో సమం కాగా, పెనాల్టీ షూటవుట్ నిర్వహించారు. పెనాల్టీ షూటవుట్‌లో భారత్ 4-5 తేడాతో ఓడిపోయింది. 
 
షూటవుట్‌లో షంషేర్ సింగ్, సుఖ్ జీత్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్, అభిషేక్ గోల్స్ మిస్ చేయడం భారత్‌కు ప్రతికూలంగా వుంది.
 
తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 2-0తో, మూడో క్వార్టర్‌లో 3-1తో ఆధిక్యంలో నిలిచిన భారత్.. ప్రాథమిక తప్పిదాలు చేసి బ్లాక్ స్టిక్స్‌ను 3-3తో సమం చేసి మ్యాచ్‌ను షూటౌట్ లోకి తీసుకెళ్లింది. 
 
భారత ఆటగాళ్లు 11 పెనాల్టీ కార్నర్లు సాధించినా కేవలం రెండు గోల్స్ మాత్రమే చేయగలిగారు. 18 సర్కిల్ ఎంట్రీలు ఉన్నప్పటికీ గోల్ వద్ద కేవలం 12 షాట్లు మాత్రమే చేయగలిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి కుటుంబం 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంది

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీపై ఎగ్జిట్స్ పోల్స్ ఏం చెప్తున్నాయ్!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపు: 34 కీలక కేంద్రాల్లో 60శాతం ఓట్లు.. గెలుపు ఎవరికి?

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments