Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్డెన్ కప్ అందుకున్న తర్వాత మనస్సు మార్చుకున్న మెస్సీ

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (11:06 IST)
ఫిఫా వరల్డ్ కప్ విజేతగా అర్జెంటీనా నిలిచింది. ఖతార్ వేదికగా ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగిన పోరులో విశ్వవిజేతగా నిలిచింది. పెనాల్టీ షూటౌట్ దాకా సాగిన మ్యాచ్‌లో ఆద్యంతం ఉత్కంఠతతో జరిగింది. ఈ వరల్డ్ కప్ తర్వాత జాతీయ జట్టు నుంచి రైటర్ అవుతానని మెస్సీ గతంలో ప్రకటించారు. 
 
అయితే, ఫైనల్‌ గెలిచి కప్ ఆదుకున్నాక తన మనస్సు మార్చుకుని సంచలన ప్రకటన చేశాడు. జాతీయ ఫుట్‌బాల్ జట్టు నుంచి వైదొలగడం లేదని చెప్పాడు. ప్రపంచ కప్ గెలిచిన జట్టుతో కలిసి మరిన్ని మ్యాచ్‌లలో ఆడాలని అనుకున్నట్టు చెప్పారు. దీంతో మెస్సీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 
 
కాగా, ఫిఫా వరల్డ్ కప్‌ను అర్జెంటీనా జట్టు గెలుచుకున్న ర్వాత మెస్సీ అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మెస్సీ మాట్లాడుతూ, ఇది నమ్మశక్యం కావట్లేదు. దేవుడు నాకు కప్ ఇవ్వబోతున్నాడని నాకు ఖచ్చితంగా తెలుసు. ఇది మాకు చాలా సంతోషం కలిగించింది అని చెప్పుకొచ్చాడు. అలాగే, తనకు జాతీయ జట్టులో కొనసాగాలని ఉంది అని తన మనస్సులో మాటను బహిర్గతం చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

తర్వాతి కథనం
Show comments