Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్ క్రీడలు : పీవీ సింధుకు కరోనా సోకిందా?

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (11:33 IST)
భారత బ్యాడ్మింటన్ జట్టులో కరోనా కలకలం రేగింది. కామన్వెల్త్ క్రీడల కోసం బర్మింగ్‌హామ్‌కు వెళ్లిన భారత జట్టులోని సభ్యుల్లో ఒకరై పీవీ సింధుకు ఈ వైరస్ సోకినట్టు అనుమానించారు. దీంతో ఆమెను ఐసోలేషన్‌కు తరలించారు. అయితే ఆమెకు రెండోసారి నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగెటివ్ అని వచ్చింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
భారత జట్టులోని సభ్యులందరికీ కరోనా నెగెటివ్ పరీక్షలు నిర్వహించగా, ఒక్క సింధుకు మినహా మిగిలిన వారిందరికీ నెగెటివ్ అని వచ్చింది. అయితే, సింధు ఫలితం కాస్త తేడాగా ఉండటంతో రెండో టెస్టు ఫలితం వచ్చేంత వరకు ఆమెను ఐసోలేషన్‌లో ఉండాలని సింధుకు అధికారులు సూచించారు. 
 
ప్రస్తుతం ఆమెను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అయితే, రెండోసారి నిర్వహించిన ఆర్టీపీసీలో పరీక్షలో సింధుకు నెగెటివ్ రావడంతో భారత బృందం ఊపిరి పీల్చుకుంది. సింధుకు కోవిడ్ సోకలేదని తేలడంతో ఆమెను కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళను స్క్రూడ్రైవర్‌తో 18 సార్లు పొడిచి హత్య చేసిన వ్యక్తి.. ఎక్కడ?

హిందువులు యూరిన్ డ్రింకర్స్ - రేపిస్ట్ కల్చర్స్... వజాహత్‌ ఖాన్‌పై ఫిర్యాదు

దమ్ముంటే సస్పెండ్ చేయండి.. మీ అందరి బాగోతాలు వెల్లడిస్తా : రాజాసింగ్ బస్తీమే సవాల్

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

తర్వాతి కథనం
Show comments