Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్ క్రీడలు.. భారత్‌కు ఐదో స్వర్ణం.. టేబుల్ టెన్నిస్‌లో..?

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2022 (12:58 IST)
Table Tennis
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఐదో స్వర్ణాన్ని సాధించింది. టేబుల్ టెన్నిస్ ఈవెంట్‌లో సింగపూర్‌పై భారత్‌ 3-1తో విజయం సాధించింది. జి సత్యన్, హర్మీత్ దేశాయ్ తమ సింగిల్స్ మ్యాచ్‌లను గెలుపొందారు. అలాగే డబుల్స్ మ్యాచ్‌లోనూ గెలిచారు. దీంతో బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ 2022లో టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు తొలి పతకం వచ్చింది. ఫైనల్‌లో పురుషుల టీమ్ ఈవెంట్‌లలో భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. 
 
ఈవెంట్ ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసిన భారత జట్టు ఫైనల్‌లోనూ శుభారంభం చేసింది. భారత్ తరపున, హర్మీత్ దేశాయ్, జి సత్యన్ జంట తమ డబుల్స్ మ్యాచ్‌ను 3-0తో గెలిచి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించారు.  
 
ఇకపోతే.. వెయిట్ లిఫ్టింగ్ పురుషుల 96 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన వికాస్ ఠాకూర్ రజతం సాధించాడు. అదే సమయంలో ఐదో రోజు మహిళల లాన్ బాల్స్ ఫైనల్లో టీమిండియా 17-10తో దక్షిణాఫ్రికాను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంట గ్యాస్ సిలిండర్ పేలుడు : ఒకరు మృతి - ముగ్గురికి గాయాలు

వివేకా హత్య కేసు విచారణ పూర్తయింది : సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ

భార్యాభర్తలపై కాల్పులు జరిపిన ప్రేమికుడు.. నన్ను కాదని అతడితో వెళ్తావా?

జమ్మూకాశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ?వార్తలను ఖండించిన సీఎం ఒమర్

తిరుమల బాల గంగమ్మ ఆలయం వద్ద చిరుత సంచారం.. పిల్లి చిక్కలేదు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిట్ నెస్ కోసం యువత సరైన సప్లిమెంట్స్ ఎంచుకోవాలి : సోనూ సూద్

స్వార్థపూరిత విధానాలతో కాదు.. కలిసికట్టుగా ముందుకుసాగుదాం : ప్రసన్న కుమార్

నటి మీరా మిథున్ అరెస్టుకు కోర్టు ఆదేశాలు

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

తర్వాతి కథనం
Show comments