Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాకర్ మైదానంలోకి ధోనీ: అభిషేక్ బచ్చన్ లుంగీతో సందడి!

Webdunia
బుధవారం, 29 అక్టోబరు 2014 (12:16 IST)
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సాకర్ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఇండియన్ సూపర్ లీగ్‌లో తాను సహ యజమానిగా వ్యవహరిస్తున్న చెన్నయిన్ జట్టుకు మద్దుతు పలికేందుకు మంగళవారం చెన్నైకి వచ్చిన ధోని మైదానంలోకి దిగి కాసేపు అభిమానులను అలరించాడు.
 
చెన్నై పుట్ బాలర్లతో కాసేపు మ్యాచ్ ఆడి.. గోల్ కీపర్‌గా కాసేపు అవతారం ఎత్తాడు.  చెన్నై జట్టు మరో సహాయజమాని బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తమిళనాడు తరహాలో లుంగీ ధరించి తొడగొట్టాడు. ఇక మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 5-1తో ముంబై సిటీని చిత్తు చేసింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments