Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్ఫర్ రణ్ వీర్ సింగ్ సైనీకి పసిడి పతకం: కొత్త రికార్డుతో అదుర్స్‌!

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2015 (14:09 IST)
లాస్ ఏంజెల్స్‌లో జరుగుతున్న స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్‌లో భారత్‌కు చెందిన గోల్ఫర్ రణ్ వీర్ సింగ్ సైనీ అదుర్స్ అనిపించాడు. గోల్ఫర్ రణ్ వీర్ సింగ్ స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్‌లో తొలిసారి పసిడి పతకం దక్కించుకున్న క్రీడాకారిడిగా చరిత్ర సృష్టించాడు. జీఎప్ లెవ్‌, ఆల్టర్ నేటి షాట్ టీమ్ ప్లే ఈవెంట్లో తన భాగస్వామి మోనికా చాజూతో కలిసి 14 ఏళ్ల రణ వీర్ ఈ ఫీట్ సాధించాడు. 
 
గుర్గావ్‌కు చెందిన ఈ క్రీడాకారుడు రెండేళ్ల వయస్సు నుంతే ఆటిజంతో బాధపడుతున్నాడు. అయితే తొమ్మిదేళ్ల వయసు నుంచి రణ్ వీర్ సింగ్ సైనీ గోల్ఫ్ ఆడుతున్నాడు. గతంలో జరిగిన ఆసియా ఫసిఫిక్ వరల్డ్ గేమ్స్‌లో రెంజు గోల్డ్ మెడల్స్ సాధించిన తొలి భారతీయుడిగా కూడా రికార్డు సృష్టించాడు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments