Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడలు : పిస్టల్‌ కేటగిరీలో స్వర్ణం సాధించిన భారత్!

Webdunia
శనివారం, 20 సెప్టెంబరు 2014 (14:00 IST)
ఇంచియాన్‌లో జరుగుతోన్న 17వ ఆసియా క్రీడల్లో భారత్ తొలి స్వర్ణాన్ని సాధించింది. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో జీతూరాయ్ పసిడి పతకాన్ని సాధించి పెట్టాడు. 
 
పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో 186.2 పాయింట్లు స్కోర్ చేసి జీతూ రాయ్ ఈ ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో పతకాన్ని... మొదటి స్వర్ణాన్ని అందించాడు. కామన్‌వెల్త్ క్రీడల్లో కూడా జీతూరాయ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 
 
అంతకుముందు ఆసియా క్రీడల్లో భారత్ బోణీ కొట్టింది. 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేతాచౌదరి కాంస్యం సాధించి, భారత్‌కు ఈ ఆసియా క్రీడల్లో తొలి పతకం అందించిన ఘనతను సొంతం చేసుకుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments