Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా గేమ్స్ : కబడ్డీ ఫైనల్లో భారత ప్లేయర్స్ అదుర్స్!

Webdunia
గురువారం, 2 అక్టోబరు 2014 (11:34 IST)
ఇంచియాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారుల మెరుగైన ప్రదర్శన కొనసాగుతోంది. తాజాగా గురువారం కబడ్డీ విభాగంలో భారత పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టు కూడా ఫైనల్స్ చేరింది. దీంతో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరడం ఖాయమైంది. 
 
ఫైనల్స్‌లో రెండు జట్లు విజయం సాధిస్తే, రెండు బంగారు పతకాలు భారత్ ఖాతాలో చేరుతాయి. పరాజయం పాలైనా రెండు వెండి పతకాలు ఖాయం. ప్రస్తుతం పతకాల పట్టికలో 11వ స్థానంలో ఉన్న భారత్ ఖాతాలో ఏడు బంగారు పతకాలతో పాటు 9 వెండి, 34 కాంస్య పతకాలున్నాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments