Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడల్లో విజయవాడ అమ్మాయికి 'బంగారు'

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2023 (11:05 IST)
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారత క్రీడాకారులు ఎన్నడూ లేని విధంగా రాణిస్తున్నారు. ఇప్పటికే రెండు సంఖ్యల్లో బంగారు పతకాలు సాధించారు. భారత క్రీడాకారులు సాధించిన మొత్తం పతకాల సంఖ్య 71కు చేరింది. గత 2018లో జరిగిన క్రీడల్లో అత్యధికంగా 70 పతకాలు సాధించగా, ఇపుడు ఆ సంఖ్యను అధికమించారు. 
 
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్, విజయవాడకు చెందిన వెన్న జ్యోతి సురేఖ బంగారు బతకాన్ని గెలుచుకుంది. ఆర్చరీ మిశ్రమ ఈవెంట్‌లో ఓజాస్ దియోతలేతో కలిసి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విభాగంలో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఈ జంట... దక్షిణా కొరియా ఆటగాళ్లను చిత్తు చేసి విజేతగా నిలించారు. ఫైనల్ పోటీలో సురేఖ - ఓజాస్ 159 -158 స్కోరుతో సో చయివాన్ - జూ
జహివూన్‌పై ఉత్కంఠ  విజయం సాధించారు. దీంతో భారత్ పతకాల సంఖ్య 71కు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

తర్వాతి కథనం
Show comments