Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీని వీడని యాడ్ గొడవ: కూల్ కెప్టెన్‌కు అనంత కోర్టు సమన్లు!

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2015 (18:34 IST)
టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని యాడ్ బెడద వదిలేలా లేదు. ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన మ్యాగజైన్‌లో ధోనీ వేషధారణ హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందని వీహెచ్‌పీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన అనంతపురం కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ మేరకు నవంబర్ 7వ తేదీన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని అనంతపురం కోర్టు ఆదేశించింది.
 
కాగా.. బిజినెస్ టుడే పత్రిక కవర్ పేజీపై విష్ణురూపంలో తన ఫోటోను ప్రచురించిన వివాదంపై జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 2013కు సంబంధించిన ఈ కేసులో ధోనీకి సుప్రీంలో ఊరట లభించింది. మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ ధోనీపై నమోదైన కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్టే విధించింది.
 
ది గాడ్ ఆఫ్ బిగ్ డీల్స్ శీర్షికతో బిజినెస్ టుడే విష్ణువు రూపంలో ధోనీ చిత్రాన్ని ప్రచురించింది. హిందూ మతస్తుల మనోభావాలను, దేవుళ్లనూ దేవతలనూ కించపరిచారని ఆరోపిస్తూ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments