Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్.. సింధు-సైనాల వార్‌ లేదు.. క్వార్టర్స్‌తోనే కథ ముగిసింది..

ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత పోరు ముగిసింది. భారత క్రీడాకారులు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో భారత్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో భారత్ తరపున పాల్గొన్న తెలు

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (17:42 IST)
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత పోరు ముగిసింది. భారత క్రీడాకారులు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో భారత్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో భారత్ తరపున పాల్గొన్న తెలుగు తేజం పీవీ సింధు, సైనా నెహ్వాల్‌కు క్వార్టర్ ఫైనల్లో వెనుదిరగడంతో.. అభిమానులకు నిరాశే మిగిలింది. ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో విజయం సాధిస్తే.. సెమీఫైనల్లో వీరిద్దరి మధ్యే పోటీ ఉంటుందని తెలుసుకున్న ఫ్యాన్స్.. క్వార్టర్ ఫైనల్ ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. 
 
కానీ పీవీ సింధును క్వార్టర్ ఫైనల్‌లో 14-21, 10-21 పాయింట్ల తేడాతో ప్రపంచ నెంబర్‌ వన్‌, చైనీస్ తైపీకి చెందిన తై జు యింగ్‌ ఓడించింది. అలాగే మరో క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్‌ను 14-21, 10-21 పాయింట్ల తేడాతో ప్రపంచ మూడో ర్యాంకర్, కొరియాకు చెందిన సుంగ్‌ జి హ్యున్‌ ఓడించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో తప్పిదాలతో మ్యాచ్‌లను కోల్పోయారు. ఫలితంగా క్వార్టర్స్‌తోనే ఇంటి ముఖం పట్టారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

బండరాళ్లు మీదపడి ఆరుగురు కూలీలు దుర్మరణం - సీఎం బాబు దిగ్భ్రాంతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

తర్వాతి కథనం
Show comments