Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుట్‌బాల్ ప్రముఖ క్రీడాకారులకు కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (10:11 IST)
Football
ఫుట్‌బాల్ ప్రముఖ క్రీడాకారులు కల్హానోగ్లు, హెర్నాండెజ్‌లకు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఎలాంటి లక్షణాలు లేకున్నా ఇద్దరు క్రీడాకారులకు కరోనా సోకిందని ఏసీమిలన్ జట్టు తెలిపింది. ఏసీ మిలన్ జట్టు సభ్యులందరికీ కరోనా పరీక్షలు చేయగా వారిలో కల్హానోగ్లు, హెర్నాండెజ్‌లకు కరోనా పాజిటివ్ అని తేలింది. జట్టులోని మిగతా సభ్యులకు కరోనా నెగిటివ్ అని తేలింది. 
 
కరోనా సోకిన కల్హానోగ్లు, హెర్నాండెజ్‌లను ఐసోలేషన్ కు తరలించి వారిని వైద్యులు చికిత్స చేస్తున్నారని ఫుట్ బాల్ క్లబ్ తెలిపింది. దిగ్గజ క్రీడాకారులు కరోనా బారిన పడటంతో వారు జట్టులో ఆడటం లేదని ఫుట్ బాల్ క్లబ్ మేనేజరు స్టెఫానో పియోలి చెప్పారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments