Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్చరీ వరల్డ్‌కప్‌ ఫైనల్లో అభిషేక్‌కు రజత పతకం

Webdunia
సోమవారం, 26 అక్టోబరు 2015 (10:31 IST)
మెక్సికో సిటీ వేదికగా జరిగిన ఆర్చరీ వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఈవెంట్‌ భారత్‌కు తొలి పతకం వరించింది. భారత స్టార్ ఆర్చర్ అభిషేక్‌ వర్మ ఈ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఆదివారమిక్కడ జరిగిన కాంపౌండ్‌ విభాగం ఫైనల్లో అభిషేక్‌ 143-145తో రెండో స్థానంలో నిలిచాడు.
 
 
డెమిర్‌ ఎల్మాజ్లి (టర్కీ) స్వర్ణం దక్కించుకున్నాడు. ఆర్చరీ వరల్డ్‌కప్‌ ఫైనల్‌ పురుషుల విభాగంలో భారత్‌కు పతకం రావడం ఇదే తొలిసారి. కాగా మహిళల విభాగంలోనూ భారత్‌ మరో పతకంపై భారీగా ఆశలు పెట్టుకుంది. ఆరోసీడ్‌ దీపికా కుమారి క్వార్టర్‌ ఫైనల్స్‌లో మూడోసీడ్‌ కవానక కవోరితో తలపడనుంది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments