26మంది క్రీడాకారులకు కరోనా పాజిటివ్..

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (18:51 IST)
Athletes
కోవిడ్ మహమ్మారి సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు ఎవ్వరినీ వదలట్లేదు. కరోనా మహమ్మారి క్రీడాకారులను వదలట్లేదు. ఇప్పటికే చాలామందికి సోకింది. తాజాగా 26మంది అథ్లెట్లకుకు సోకింది. పటియాలలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పటియాలలో ప్రాక్టీస్ చేసే 380 మందికి టెస్టు చేయగా అందులో 26మందికి పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించింది.
 
కరోనా వైరస్ మళ్లీ జడలు విప్పుకుంది. వైరస్ ఉధృతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. భారత్‌లో గడిచిన 24గంటల్లో 53,480 పాజిటివ్ కేసులు నమోదవగా, 354 మంది వైరస్ బారినపడి చనిపోయారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
ఈ సంవత్సరంలో సంభవించిన కరోనా మరణాల్లో ఈ సంఖ్య అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఇప్పటివరకూ మొత్తం 1,21,49,335కేసులు నమోదవగా 1,62,468మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా దేశంలో 5,52,566 యాక్టివ్ కేసులున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments