Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెజ్లింగ్‌లో అదరగొడుతున్న మనోళ్లు : పతకాల పంట!

Webdunia
గురువారం, 31 జులై 2014 (13:54 IST)
గ్లాస్గోలో జరుగుతున్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్లు తమ సత్తా ఏంటో నిరూపించుకుంటున్నారు. బుధవారం రెజ్లింగ్‌లో భారత్ మరో 4 రజత పతకాలను సొంతం చేసుకుంది. 
 
మహిళల 53 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో లలిత, పురుషుల 61 కిలోల విభాగంలో భజరంగ్, మహిళల 58 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో సాక్షి మాలిక్, పురుషుల 97 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో కడియన్ రజత పతకాలు కైవసం చేసుకున్నారు.
 
ఫైనల్లో నైజీరియా రెజ్లర్ అడెక్వొరొయె చేతిలో లలిత, కెనడా రెజ్లర్ ట్రెంబ్లే చేతిలో భజరంగ్, నైజీరియా రెజ్లర్ అడెనియి చేతిలో సాక్షి, కెనడా రెజ్లర్ గిల్ చేతిలో కడియన్ పరాజయం పాలైయ్యారు. 

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

Show comments