Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాంపియన్స్ ట్రోఫీ: పాక్ ఆటగాళ్ల అసభ్య సంజ్ఞలు: ఒక్కే ఒక్క మ్యాచ్ నిషేధం!

Webdunia
సోమవారం, 15 డిశెంబరు 2014 (12:19 IST)
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఆడకుండా పాక్‌ హాకీ ఆటగాళ్లు అంజాద్‌ అలీ, మహమ్మద్‌ తౌసిక్‌పై అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) వేటు వేసింది. భారత్‌తో శనివారం జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ సందర్భంగా ప్రేక్షకులకు అసభ్యకర సంజ్ఞలు చేసిన పాక్‌ ఆటగాళ్లపై ఎఫ్‌ఐహెచ్‌ కొరఢా ఝుళిపించింది. 
 
దోషులుగా తేలిన అంజాద్‌, తౌసిస్‌పై తక్షణం ఓ మ్యాచ్‌ నిషేధం విధించింది. పాక్‌ ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే భారత్‌లో జరబోయే అంతర్జాతీయ టోర్నీలను బహిష్కరిస్తామని భారత హాకీ సంఘం (హెచ్‌ఐ) గట్టిగా హెచ్చరించిన నేపథ్యంలో ఎఫ్‌ఐహెచ్‌ దిగొచ్చింది. ఫలితంగా ఇద్దరి ఆటగాళ్లపై వేటు.. మరో ఆటగాడికి వార్నింగ్ ఇచ్చినట్లు ఎఫ్ఐహెచ్ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments