Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 28వ తేదీ నుంచి ఆల్ ఇండియా పోలీస్ అథ్లెటిక్

Webdunia
File
FILE
ఈనెల 28వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు 59వ ఆల్ ఇండియా పోలీసు అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగనున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రోతక్‌లో ఈ పోటీలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

దీనిపై పోలీసు శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఈ ఈవెంట్‌లో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, సెంట్రల్ పారామిలిటరీ ఆర్గనైజేషన్ సంస్థలకు చెందిన 1500 మంది క్రీడాకారులు పాల్గొంటారని ఆయన తెలిపారు.

ఆటగాళ్లలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను కూడా చేర్చుతామన్నారు. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్ క్రీడలు, ఇతర అంతర్జాతీయ ఈవెంట్స్‌లలో పాల్గొన్న వారు ఉంటారన్నారు.

ఈ టోర్నీలో ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్, హాకీ ప్లేయర్ మంతా ఖరాబ్, ఇతర స్పోర్ట్స్ పర్సన్‌లు ఉంటారని ఆయన వివరించారు. వీరిద్దరు హర్యానా పోలీసు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

Show comments