Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ క్రీడలు: వాలీబాల్‌లో తమిళనాడుకు స్వర్ణం

Webdunia
జాతీయ క్రీడల్లో తమిళనాడుకు చెందిన పురుషుల వాలీబాల్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. పురుషుల వాలీబాల్ ఫైనల్స్‌లో తమిళనాడు పురుషుల జట్టు కేరళను మట్టికరిపించి, పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ తొలి సెట్‌ను 19-25 పాయింట్ల తేడాతో కోల్పోయిన తమిళనాడు, తర్వాత పుంజుకుని మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది.

తద్వారా మిగిలిన మూడు సెట్లలో 25- 22, 25- 19, 25- 19 పాయింట్ల తేడాతో కేరళ జట్టును మట్టిరిపించింది. అలాగే ఉత్తరాఖండ్ జట్టును ఓడించిన హర్యానా పురుషుల జట్టు రజత పతకాన్ని సొంతం చేసుకుంది.

కాగా, జాతీయ క్రీడల్లో కేరళ మహిళల వాలీబాల్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. పశ్చిమ బెంగాల్‌తో జరిగిన ఫైనల్ పోరులో కేరళ 25-16 25-21 21-11 పాయింట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

Show comments