Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత హాకీ మహిళా జట్టు జోరు.. మలేసియాపై రెండో విజయం!

Webdunia
బుధవారం, 11 జూన్ 2014 (10:45 IST)
మలేసియాతో జరుగుతున్న ఆరు టెస్టుల హాకీ సిరీస్‌లో భారత మహిళా జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. కామన్వెల్త్ గేమ్స్‌కు సన్నాహకంగా మలేషియాతో జరుగుతున్న ఈ టెస్టు సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 2-0 తేడాతో మలేషియాపై విజయం సాధించింది. దీంతో ఆరు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ తొలి అర్ధభాగంలో అనురాధ దేవి(10నిమిషంలో)చేసిన ఫీల్డ్‌గోల్‌తో భారత జట్టు ఖాతా తెరవగా, పూనమ్‌రాణి(28ని) చేసిన గోల్‌తో 2-0తో ముందంజ వేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

మధ్యప్రదేశ్‌లో రూ. 18 కోట్లతో 90 డిగ్రీల మలుపు వంతెన, వీళ్లేం ఇంజనీర్లురా బాబూ

ఘోరం: పాశమైలారం రియాక్టర్ భారీ పేలుడులో 13 మంది మృతి

రూ. 2.5 కోట్లతో పెళ్లి, 500 సవర్ల బంగారంలో మిగిలిన 200 సవర్లు ఎప్పుడు?: నవ వధువు ఆత్మహత్య

శ్రీశైలం లడ్డూలో చచ్చిన బొద్దింక: ఆ బొద్దింక ఎలా వచ్చిందో చూస్తున్నారట

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయిన బాబీ డియోల్ : దర్శకుడు జ్యోతి కృష్ణ

Show comments