Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత హాకీ మహిళా జట్టు జోరు.. మలేసియాపై రెండో విజయం!

Webdunia
బుధవారం, 11 జూన్ 2014 (10:45 IST)
మలేసియాతో జరుగుతున్న ఆరు టెస్టుల హాకీ సిరీస్‌లో భారత మహిళా జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. కామన్వెల్త్ గేమ్స్‌కు సన్నాహకంగా మలేషియాతో జరుగుతున్న ఈ టెస్టు సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 2-0 తేడాతో మలేషియాపై విజయం సాధించింది. దీంతో ఆరు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ తొలి అర్ధభాగంలో అనురాధ దేవి(10నిమిషంలో)చేసిన ఫీల్డ్‌గోల్‌తో భారత జట్టు ఖాతా తెరవగా, పూనమ్‌రాణి(28ని) చేసిన గోల్‌తో 2-0తో ముందంజ వేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సంగారెడ్డిలో గంజాయి.. 30 గుంటల్లో సాగు చేశారు.. చివరికి?

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

రూ.320కే నెయ్యి వస్తుందని శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు : సీఎం చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

Show comments