స్టాక్ మార్కెట్లు... వరసగా రెండో రోజు నష్టాలు, వివరాలు

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (19:56 IST)
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఈనాటి ట్రేడింగ్‌లో మెటల్, ఆటో, మీడియా స్టాకుల్లో వచ్చిన లాభాలు.. ఫార్మా, టెలికాం, బ్యాంకింగ్ స్టాకుల నష్టాలలో హరించుకుపోయాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయంలో సెన్సెక్స్ 59పాయింట్లు నష్టపోయి 38,310కి పడిపోయింది. నిప్టీ 7 పాయింట్లు పడిపోయి 11,300 వద్ద స్థిరపడింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్
ఎల్ అండ్ టీ (4.31%)టైటాన్ కంపెనీ(3.73%)హీరోమోటోకార్స్(1.35%)హెచ్సీఎల్ టెక్నాలజీ(1.21%)అల్ట్రాటెక్ సిమెంట్(1.20)
 
టాప్ లూజర్స్
భారతి ఎయిర్ టెల్ (-2.35%)సన్ ఫార్మా(-2.11%)ఐటీసీ లిమిటెడ్(-1.30%)స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(-0.74%)యాక్సిస్ బ్యాంక్(-0.64%).
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments