Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాక్ మార్కెట్లు... వరసగా రెండో రోజు నష్టాలు, వివరాలు

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (19:56 IST)
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఈనాటి ట్రేడింగ్‌లో మెటల్, ఆటో, మీడియా స్టాకుల్లో వచ్చిన లాభాలు.. ఫార్మా, టెలికాం, బ్యాంకింగ్ స్టాకుల నష్టాలలో హరించుకుపోయాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయంలో సెన్సెక్స్ 59పాయింట్లు నష్టపోయి 38,310కి పడిపోయింది. నిప్టీ 7 పాయింట్లు పడిపోయి 11,300 వద్ద స్థిరపడింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్
ఎల్ అండ్ టీ (4.31%)టైటాన్ కంపెనీ(3.73%)హీరోమోటోకార్స్(1.35%)హెచ్సీఎల్ టెక్నాలజీ(1.21%)అల్ట్రాటెక్ సిమెంట్(1.20)
 
టాప్ లూజర్స్
భారతి ఎయిర్ టెల్ (-2.35%)సన్ ఫార్మా(-2.11%)ఐటీసీ లిమిటెడ్(-1.30%)స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(-0.74%)యాక్సిస్ బ్యాంక్(-0.64%).
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments