Webdunia - Bharat's app for daily news and videos

Install App

నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ మార్కెట్

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (11:16 IST)
బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాల్లో కూరుకుపోయింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, కోవిడ్ కేసుల పెరుగుదల కారణంగా దేశీయ మార్కెట్ సూచీలు ఈ వారం నష్టాలతో ప్రారంభం అయ్యాయి. 
 
ఇందులో భాగంగా సోమవారం ఉదయం బీఎస్ఈ 701 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ మార్క్ 56,495 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. 
 
అలాగే నిఫ్టీ 216 పాయింట్ల నష్టంతో 16,955 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఐసీఐసీఐ, మారుతీ షేర్లు లాభాల బాటలో కొనసాగుతుండగా, హెచ్‌యూఎల్, టెక్ మహీంద్రా, విప్రో, ఎల్అండ్‌టీ సంస్థలు నష్టాలను చవిచూశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments