Webdunia - Bharat's app for daily news and videos

Install App

నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ మార్కెట్

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (11:16 IST)
బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాల్లో కూరుకుపోయింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, కోవిడ్ కేసుల పెరుగుదల కారణంగా దేశీయ మార్కెట్ సూచీలు ఈ వారం నష్టాలతో ప్రారంభం అయ్యాయి. 
 
ఇందులో భాగంగా సోమవారం ఉదయం బీఎస్ఈ 701 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ మార్క్ 56,495 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. 
 
అలాగే నిఫ్టీ 216 పాయింట్ల నష్టంతో 16,955 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఐసీఐసీఐ, మారుతీ షేర్లు లాభాల బాటలో కొనసాగుతుండగా, హెచ్‌యూఎల్, టెక్ మహీంద్రా, విప్రో, ఎల్అండ్‌టీ సంస్థలు నష్టాలను చవిచూశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments