Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంబే స్టాక్ మార్కెట్ : 65 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

Webdunia
శుక్రవారం, 12 సెప్టెంబరు 2014 (18:10 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ 65 పాయింట్ల మేరకు లాభపడింది. వరుసగా రెండు రోజుల పాటు నష్టాల బాటలో పయనించిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం మాత్రం లాభాల్లో ముగిసింది. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 65 పాయింట్లు లాభపడి 27,061 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 8,106 వద్ద క్లోజ్ అయింది. 
 
ఈ ట్రేడింగ్‌లో సిప్లా, మారుతి సుజుకీ, భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ లిమిటెడ్, సెసా గోవా తదితర షేర్లు లాభాలను మూటగట్టుకున్నాయి. హిందాల్కో, సన్ ఫార్మా ఇండియా, టాటా పవర్, ఎన్ టీపీసీ, ఎల్ అండ్ టీ తదితర షేర్లు నష్టాలను చవిచూశాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

Show comments