Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాక్ మార్కెట్ : 140 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

Webdunia
సోమవారం, 19 జనవరి 2015 (17:20 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సోమవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ సూచీ 140 పాయింట్ల మేరకు పెరిగింది. ఫలితంగా ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ సూచీ 28,262 వద్ద స్థిరపడింది. అలాగే, నిఫ్టీ కూడా 36 పాయింట్ల మేరకు వృద్ధిని నమోదు చేసుకుని 8550 వద్ద ఆగింది. 
 
దేశీయంగా రేపో రేటును తగ్గించడం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం తదితర కారణాలతో పాటు ఎఫ్ఐఐలు, ఇటు దేశవాళీ ఫండ్ సంస్థల నుంచి పెట్టుబడులు తరలి రావడంతో ట్రేడింగ్ లాభాలను చవిచూసింది. బీఎస్‌ఈలో మిడ్ కాప్ 0.45 శాతం, స్మాల్ కాప్ 0.80 శాతం పెరిగాయి. 
 
ఇకపోతే... ఈ ట్రేడింగ్‌లో విప్రో, గెయిల్, యాక్సిస్ బ్యాంక్, బీహెచ్ఈఎల్, టాటా మోటార్స్ తదితర కంపెనీలు లాభపడగా, హీరో మోటోకార్ప్, హిందూస్థాన్ యూనిలివర్ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

Nagabandham Song: అనంత పద్మనాభ స్వామి ఆలయంలా భారీ సెట్.. అదిరిపోయింది..

Genelia: దక్షిణాది సినిమాలపై జెనీలియా చెప్పిందేమిటి?

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Show comments