Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు : 538 పాయింట్ల నష్టం!

Webdunia
మంగళవారం, 16 డిశెంబరు 2014 (16:39 IST)
భారత స్టాక్ మార్కెట్ మంగళవారం కుప్పకూలింది. బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ ఏకంగా 538 పాయింట్ల మేరకు కోల్పోయింది. ఫలితంగా అక్టోబర్ 28వ తేదీ తర్వాత తొలిసారి సెన్సెక్స్ 27 వేల దిగువకు పడిపోయింది. 13 నెలల కనిష్ట స్థాయికి రూపాయి విలువ పతనమవడం, ద్రవ్యోల్బణం సున్నాకు పడిపోవడం, అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉండటం తదితర కారణాలతో మార్కెట్లు కుప్పకూలాయి. 
 
మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 538 పాయింట్లు కోల్పోయి 26,781కి పడిపోయింది. నిఫ్టీ 152 పాయింట్లు పతనమై 8,068కి దిగజారింది. ఈ ట్రేడింగ్‌లో జెట్ ఎయిర్‌వేస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, ఐడియా సెల్యులార్ కంపెనీల షేర్లు లాభపడగా... పీఎంసీ ఫిన్‌కార్ప్, యూనిటెక్, జైన్ ఇరిగేషన్, పిపావావ్ డిఫెన్స్ సంస్థల షేర్లు నష్టపోయాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Show comments