Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Webdunia
సోమవారం, 21 మార్చి 2016 (19:06 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ భారీ లాభాలతో ముగిసింది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ సూచీ 332 పాయింట్లు లాభపడి 25,285 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 99 పాయింట్లు లాభపడి 7,704 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.49 వద్ద కొనసాగుతోంది. 
 
అలాగే, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో.. అంబుజా సిమెంట్‌ సంస్థ షేర్లు అత్యధికంగా 4.41 శాతం లాభపడి రూ.231.85 వద్ద ముగిశాయి. వీటితోపాటు అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బాష్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, ఎస్‌బీఐ సంస్థల షేర్లు లాభపడ్డాయి. అలాగే ఏషియన్‌ పెయింట్‌ సంస్థ షేర్లు అత్యధికంగా 2.26శాతం నష్టపోయి రూ.855.60 వద్ద ముగిశాయి. వీటితోపాటు లుపిన్‌, బీహెచ్‌ఈఎల్‌, కోల్‌ ఇండియా గెయిల్‌ సంస్థల షేర్లు నష్టపోయాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

Show comments