Webdunia - Bharat's app for daily news and videos

Install App

520 పాయింట్ల లాభపడిన సెన్సెక్స్ సూచీ

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (17:46 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ భారీ లాభాలతో ముగిసింది. శుక్రవారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి 520 పాయింట్ల మేరకు లాభపడి 27866 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 153 పాయింట్లు లాభపడి 8,322 వద్ద స్థిరపడింది. 
 
జపాన్ బ్యాంక్ భారీ ఉద్దీపన కార్యక్రమాన్ని విస్తరించడంతో అదనపు విదేశీ పెట్టుబడులు వస్తాయన్న ఆశావహం, పలు కారణాలతో పలు సంస్థల షేర్లు భారీగా లాభపడ్డాయి. 
 
ఐడీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ, లార్సన్, గెయిల్, టాటా పవర్, టాటా స్టీల్, బీపీసీఎల్, మారుతి సుజుకి తదితర సంస్థల షేర్లు మంచి లాభాలు ఆర్జించాయి. భారతీ ఎయిర్‌టెల్, జీ ఎంటర్ టైన్‌మెంట్స్ తదితర సంస్థల షేర్లు స్వల్ప నష్టాలు చవిచూశాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Show comments