Webdunia - Bharat's app for daily news and videos

Install App

350 పాయింట్ల మేరకు నష్టపోయిన సెన్సెక్స్ సూచీ

Webdunia
గురువారం, 16 అక్టోబరు 2014 (16:53 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ గురువారం నాటి ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉన్న నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతోపాటు.. అనేక కారణాల రీత్యా సెన్సెక్స్ సూచీ ఏకంగా 350 పాయింట్ల మేరకు నష్టపోయి 25,999 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 116 పాయింట్లు కోల్పోయి 7,748 వద్ద స్థిరపడింది. 
 
కాగా, ఈ ట్రేడింగ్‌లో ఐటీసీ లిమిటెడ్, కోల్ ఇండియా, గెయిల్, సిప్లా తదితర షేర్లు స్వల్ప లాభాలను అర్జించగా, హిందాల్కో, మహీంద్రా అండ్ మహీంద్రా, సెసా గోవా, టాటా స్టీల్, టాటాపవర్ తదితర షేర్లు భారీ నష్టాలు నమోదు చేసుకున్నాయి.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

Show comments