322 పాయింట్ల మేరకు నష్టపోయిన సెన్సెక్స్

Webdunia
గురువారం, 29 మే 2014 (17:00 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ భారీగా నష్టపోయింది. పెట్టుబడిదారులు విక్రయాలకు మొగ్గు చూపడంతో ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 322 పాయింట్ల మేరకు పతనమై 24,234 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ 94 పాయింట్లు కోల్పోయి 7,236కు దిగజారింది. ముఖ్యంగా టెక్నాలజీ, ఐటీ, మీడియా కంపెనీల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
 
ఈ ట్రేడింగ్‌లో అమరరాజా బ్యాటరీస్, ఫైనాన్షియల్ టెక్నాలజీస్, యూకో బ్యాంక్, పిపావావ్ డిఫెన్స్, ఫ్యూచర్ రీటెయిల్ వంటి కంపెనీల షేర్లు లాభాల బాటలో పయనించగా, ఇన్ఫోసిస్, వోక్ హార్డ్ లిమిటెడ్, నైవేలీ లిగ్నైట్, అదానీ ఎంటర్ ప్రైజెస్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమకి పులిహోర కలిపుకుంటున్న తరుణ్ భాస్కర్, మానస చౌదరి

Dhanush: కరసామిగా ధ‌నుష్ పోరాటం ఎవరిపైనే తెలియాలంటే టీజర్ చూడాల్సిందే

నాకు ఏమైనా జరిగితే ఆ నలుగురు రే బాధ్యులు :దర్శకుడు షెరాజ్ మెహదీ

Ritesh Rana: క్రేజీ మోహన్ కామెడీ స్టైల్ నాకు చాలా ఇష్టం : రితేష్ రానా

ఫెమినా కవర్ పేజీలో ధురందర్ హీరోయిన్ సార్ అర్జున్.. స్టార్‌డమ్ అదిరిందిగా.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు

పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్‌ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్‌

heat stroke వడదెబ్బ తగ్గేందుకు చిట్కాలు

ఎముక పుష్టి కోసం క్యాల్షియం వున్న ఆహార పదార్థాలు ఇవే

ఫస్ట్ లుక్: స్టెల్లా మెక్‌కార్ట్‌నీ హెచ్ అండ్ ఎం కలెక్షన్‌ని లాంచ్ చేసిన హెచ్ అండ్ ఎం

Show comments