భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్ సూచీ

Webdunia
శుక్రవారం, 10 అక్టోబరు 2014 (17:53 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలతో ముగిసింది. ప్రధాన సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్ 340 పాయింట్ల నష్టంతో 26,297 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ వంద పాయింట్ల నష్టంతో 7,860 వద్ద స్థిరపడింది. 
 
ప్రపంచ మార్కెట్లలో ప్రతికూల ప్రభావం, మెటల్, ఆటోమొబైల్, బ్యాంకింగ్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టడంతో మార్కెట్లు నష్టాల పాలయ్యాయి. 
 
కాగా, ఈ ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్, హీరో మోటార్ కార్ప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, బీహెచ్‌ఈఎల్, కంపెనీల షేర్లు లాభాలను స్వీకరించగా, టాటాపవర్, హిందాల్కో, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర షేర్లు భారీ నష్టాలు చవిచూశాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: కేరళ షెడ్యూల్ కోసం బ్యాంకాక్‌లో శిక్షణ తీసుకుంటున్న రష్మిక మందన్న

Krishna Vamsi: క్రాఫ్ట్ మీద పట్టులేని దర్శకులు, ప్రొడక్షన్ మీద అవగాహన లేని నిర్మాతలే వున్నారు

సుస్వాగతం కోసం సౌందర్యను వద్దన్న పవన్ కల్యాణ్.. దేవయానిని అందుకే తీసుకున్నారట!

Chiyaan Vikram: చియాన్ 63 టీజర్‌తో విక్రమ్ 60వ పుట్టినరోజు వేడుక ప్రారంభం

Jetlee: సత్య, రితేష్ రానా కాంబినేషన్ చిత్రం జెట్లీ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విక్టోరియా సీక్రెట్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా తృప్తి దిమ్రీని ప్రకటించిన అప్పారెల్ గ్రూప్

కాలేయ వ్యాధి క్లెయిమ్‌లు పెరుగుతున్నాయి, చికిత్స ఖర్చులు అధికమవుతున్నాయి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

భరించలేని సయాటికా నొప్పి తగ్గేందుకు ఇంటి చిట్కాలు

మెడికవర్ హాస్పిటల్స్‌లో అరుదైన ఘనత: అత్యంత క్లిష్టమైన గుండె, భారీ కణితి శస్త్రచికిత్సలు విజయవంతం

భారతదేశంలో విల్లెరట్ యొక్క గోల్డెన్ హవర్ కలెక్షన్‌ను ఆవిష్కరించిన బ్లాంక్ పెయిన్

Show comments