ఆర్బీఐ నిర్ణయం.. సెన్సెక్స్ దూకుడు!

Webdunia
మంగళవారం, 3 జూన్ 2014 (18:12 IST)
కీలక వడ్డీ రేట్లను మార్పు చేయకుండా భారతీయ రిజర్వు బ్యాంకు యధాతథంగా ఉంచడంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలపడింది. దీంతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 174 పాయింట్లు పెరిగి 24,859కి చేరుకుంది. నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 7,416కి చేరుకుంది. 
 
ఈ ట్రేడింగ్‌లో హావెల్స్ ఇండియా, సుజ్లాన్ ఎనర్జీ, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, టాటా స్టీల్, ఎస్ఎస్ఎల్టీ తదితర కంపెనీల షేర్లు లాభాలను స్వీకరించగా, ఎంఫాసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, వోక్ హార్డ్ లిమిటెడ్, శ్రీరాం సిటీ యూనియన్ ఫైనాన్స్, టీవీ 18 బ్రాడ్ కాస్ట్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ప్రియదర్శి, సాయి కుమార్ ల సుయోధన చిత్రం సిద్ధమైంది

Allu Arjun 23: అల్లు అర్జున్ 23 చిత్రం స్పెషల్ థీమ్ సాంగ్ ర్యాంపేజ్

పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని విడుదలకి సిద్ధమైన సందిగ్ధం

Mark K Robin: గద్దర్ పాటలు కాదు ఫైర్ - ఆయన పేరుతో అవార్డు రావడం ఆనందంగా వుంది : మార్క్ కె రాబిన్

గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా హర్షిత్ రెడ్డి దీవాన మూవీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కడుపులో మంటగా ఉందా?

షార్లెట్‌లో నాట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

నెలసరి సమయంలో కడుపునొప్పి, తగ్గించే చిట్కాలు

కుండనీరు తాగితే ఏంటి లాభం.. తెలుసుకుందామా?

వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం

Show comments