Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కెట్ చరిత్రలో 27 మార్కుతో సెన్సెక్స్ రికార్డు!

Webdunia
మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (18:56 IST)
మార్కెట్ చరిత్రలో సెన్సెక్స్ మంగళవారం రికార్డు సాధించింది. స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. మార్కెట్ చరిత్రలో తొలిసారిగా సెన్సెక్స్ 27 వేల మార్కును దాటింది. సెన్సెక్స్ 152 పాయింట్లు లాభపడి 27,019 పాయింట్ల వద్ద ముగిసింది. 
 
నిఫ్టీ 55 పాయింట్ల అప్ తో 8,083 పాయింట్ల వద్ద క్లోజయింది. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో జపాన్ పెట్టుబడులు పెడుతున్నదన్న వార్తల నేపథ్యంలో మార్కెట్‌లో ర్యాలీ లాభదాయకంగా కొనసాగిందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments