Webdunia - Bharat's app for daily news and videos

Install App

కశ్మీర్‌లో టెన్షన్… నష్టాల్లో స్టాక్ మార్కెట్....

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (13:53 IST)
స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. కశ్మీర్‌లో టెన్షన్ పరిస్థితుల నేపథ్యంలో సోమవారం నాడు నష్టాలతోనే స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 600 పాయింట్లు, నిఫ్టీ 186 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతోంది.
 
HDFC, TCS, NTPC, HCL టెక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లలో కొనసాగుతున్నాయి. ICICI, యాక్సిస్ బ్యాంకు, బ్రిటానియా, బజాజ్ ఫినాన్స్, హీరో మోటార్ కార్స్, DHLF, LIC హౌసింగ్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 70 రూపాయల 46 పైసలుగా ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saptami: పవన్ కల్యాణ్ అభిమానిని, తెరపై నేను కనిపించకపోవడానికి కారణమదే : సప్తమి గౌడ

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments