314 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ సూచీ

Webdunia
సోమవారం, 30 జూన్ 2014 (17:39 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 314 పాయింట్ల మేరకు లాభపడింది. ఫలితంగా సెన్సెక్స్ సూచీ 25414 వద్ద ముగియగా, నిఫ్టీ 103 పాయింట్ల మేరకు వృద్ధి చెంది 7611 వద్ద స్థిరపడింది. 
 
ఈ ట్రేడింగ్‌లో సిండికేట్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, సీఈఎస్ఈ, జేపీ పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తదితర కంపెనీల షేర్లు లాభపడగా, యునైటెడ్ స్పిరిట్స్, శోభా డెవలపర్స్, భారతీ ఇన్‌ఫ్రా‌ టెల్, టీవీ 18 బ్రాడ్ కాస్ట్, భూషణ్ స్టీల్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా బైకర్ నుంచి మోటివేషన్ యాంథమ్ జిద్ధి జిద్ధి రిలీజ్

Ajay Bhupathi: తిరుపతిలో శ్రీనివాస మంగాపురం మూడో కీలక షెడ్యూల్‌ పూర్తి

Manchu Manoj :డేవిడ్ రెడ్డి లో హీరోయిన్ గా మారియా ర్యాబోషాప్కా

Ranveer Singh: ధురంధర్ ది రివెంజ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్

సింగపూర్‌కు చేరుకున్న డిస్నీ అడ్వెంచర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

Show comments