Webdunia - Bharat's app for daily news and videos

Install App

#CoronavirusOutbreak సెన్సెక్స్ ఢమాల్: 10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి

Webdunia
సోమవారం, 9 మార్చి 2020 (15:08 IST)
సెన్సెక్స్
కరోనా దెబ్బకు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎన్నడూ చూడని విధంగా నష్టాల బాటలో పయనిస్తోంది. సెన్సెక్స్ 2000 పాయింట్ల భారీ పతనాన్ని చవిచూస్తుండటంతో సూచీ 35 వేల దగ్గరకి చేరింది. మరోవైపు నిఫ్టీ 600 పాయింట్ల మేర నష్టాన్ని చవిచూసింది. ఈ కారణంగా ఈరోజు దాదాపు 10 లక్షల కోట్ల మదుపుదారుల సంపద ఆవిరైపోయిందని నిపుణులు చెపుతున్నారు. 
 
చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ కోరలు ప్రపంచ దేశాలకు పాకుతూ వుండటం మూలంగా సెన్సెక్స్ సూచీ నేలచూపులు చూస్తోందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 102 దేశాలు కరోనా బారిన పడ్డాయి. మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోయాయి. ఇదంతా ఉలావుంటే యస్ బ్యాంకు సంక్షోభం భారతదేశాన్ని కుదిపేస్తోంది. ఇలా, ఒకటి కాదు ఎన్నో కారణాలన్నీ కలిసి సెన్సెక్స్ పతనానికి కారణమయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments