Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర- హర్యానాల్లో బీజేపీ గెలుపు - సెన్సెక్స్ జోరు

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (11:58 IST)
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో సోమవారం సెన్సెక్స్ భారీ ర్యాలీ దిశగా పయనిస్తోంది. ఈ నెల 15న రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. హర్యానాలో పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించిన బీజేపీ, మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారం చేపట్టేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ ప్రభావం సెన్సెక్స్‌పై కూడా పడింది. 
 
మరోవైపు, దాదాపు ఐదేళ్ల తర్వాత డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. అంతేగాక, డీజిల్ ధరలపై మోడీ సర్కారు నియంత్రణను సడలించింది. దీంతో, సోమవారం మార్కెట్ ప్రారంభం కాగానే సెన్సెక్స్ భారీ ర్యాలీ దిశగా పయనించింది. బ్యాంకింగ్, కేపిటల్ గూడ్స్ షేర్లు భారీగా లాభపడ్డాయి. దీంతో, ప్రారంభ సమయంలోనే సెన్సెక్స్ 400 పాయింట్ల మేర పురోభివృద్ధి సాధించింది. ఈ ర్యాలీ ఇంకా కొనసాగుతోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Show comments