336 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

Webdunia
మంగళవారం, 24 జూన్ 2014 (17:27 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ మంగళవారం కూడా లాభాలబాటలో ముగిసింది. ఈ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ సూచీ ఏకంగా 336 పాయింట్ల మేరకు లాభపడి 25367 వద్ద ముగియగా, నిఫ్టీ 87 పాయింట్ల మేరకు వృద్ధి చెంది 7581 వద్ద ఆగింది. గత నాలుగు రోజుల వరుసగా నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు మంగళవారం మాత్రం ఆయిల్, గ్యాస్, ఆటో, రియాల్టీ స్టాకులు మార్కెట్లను ముందుండి నడిపించాయి. 
 
ఈ ట్రేడింగ్‌లో జుబిలెంట్ ఫుడ్ వర్క్స్, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, హెచ్‌పీసీఎల్, జెట్ ఎయిర్ ఇండియా, పెట్రోనెట్ ఎల్ఎన్జీ తదితర కంపెనీల షేర్లు లాభపడగా, ఎంసీఎక్స్, పిరమల్ ఎంటర్ ప్రైజెస్, మ్యారీకో, జీ ఎంటర్‌టైన్‌మెంట్, కొటక్ మహీంద్రా బ్యాంక్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైసూర్ శాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా.. చల్లారని వివాదం

Chiranjeevi: పునాదిరాళ్లు సినిమా కోసం కెమెరా ముందు నిలిచిన తొలి రోజు

ఆనాటి ఆ స్పెషల్ ఆలోచనే టాలీవుడ్ మెగాస్టార్‌ను స్పెషల్ స్టార్‌ను చేసాయ్

Singer Sunitha: లవ్ స్టోరీలో కె.జి.ఎఫ్. లాంటి చిత్రం నిలవే

Nikhil: వెయ్యి ఏళ్ల క్రితం చిత్తూరు లోని కృష్ణ అనే వారియర్ కథ స్వయంభు : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ పువ్వు కషాయానికి అంత శక్తి వుందా?

ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా గుండె వాల్వ్ చికిత్స

TrueSilver లాంచ్ ద్వారా దేశీయ డీ2సీ సిల్వర్ జ్యూవెలరీ మార్కెట్ లోకి ACPL ఎక్స్ పోర్ట్స్

అమెజాన్‌లో వ్యాలెంటైన్స్ డే స్టోర్‌తో ప్రేమ సంబరాలు జరుపుకోండి

ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి రక్తనాళాల ఆరోగ్యం కీలకం: నిపుణుల ఉద్ఘాటన

Show comments