Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి ముహూరత్ ట్రేడింగ్ బుధవారం సాయంత్రం 5.45 గంటలకు...

Webdunia
బుధవారం, 11 నవంబరు 2015 (11:14 IST)
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని బాంబే స్టాక్ మార్కెట్లలో బుధవారం ముహూరత్ ట్రేడింగ్ జరుగనుంది. కేవలం గంటపాటు సాగే ఈ ట్రేడింగ్‌లో రికార్డు స్థాయి కొనుగోళ్లు జరుగుతాయి. దీపావళి పర్వదినాన కొనుగోలు చేసే షేర్లు లాభాలను ఆర్జించిపెడతాయన్న నమ్మకం సంప్రదాయ పెట్టుబడిదారుల్లో బలంగా ఉంది. దీంతో ఈ ట్రేడింగ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టి షేర్లు కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. 
 
ఇందులోభాగంగా, అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించేందుకు బాంబే స్టాక్ ఎక్సేంజీ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్సేంజీ (ఎన్ఎస్ఈ)లు ఏర్పాట్లు చేశాయి. బుధవారం సాయంత్రం 5.45 గంటలకు ప్రారంభంకానున్న మూరత్ ట్రేడింగ్ 6.45 గంటలకు ముగుస్తుంది. ఈ ఏడాది ఏ స్థాయి రికార్డులు నమోదవుతాయన్న ఆసక్తికర చర్చకు మార్కెట్ వర్గాలు అప్పుడే తెరలేపాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Show comments