Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంబే స్టాక్ మార్కెట్ : నష్టాలతో ముగిసిన సెన్సెక్స్

Webdunia
బుధవారం, 18 మే 2016 (17:26 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌‌ బుధవారం ట్రేడింగ్‌లో నష్టాలను చవిచూసింది. ఫలితంగా సెన్సెక్స్ సూచీ 69 పాయింట్లను కోల్పోయి 25,705 పాయింట్ల వద్ద స్థిరపడింది. అలాగే, నిఫ్టీ 21 పాయింట్లు నష్టపోయి 7,870 పాయింట్ల వద్ద ముగిసింది.
 
డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.98 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీలో ఎస్‌బీఐ సంస్థ షేర్లు అత్యధికంగా 1.78 శాతం లాభపడి రూ.180 వద్ద ముగిశాయి. వీటితోపాటు ఓఎన్‌జీసీ, లుపిన్‌, లార్సెన్‌ అండ్‌ టూబ్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌ సంస్థల షేర్లు లాభాలు గడించాయి.
 
అలాగే బాష్‌ లిమిటెడ్‌ సంస్థ షేర్లు అత్యధికంగా 2.47 శాతం నష్టపోయి రూ.21,070 వద్ద ముగిశాయి. వీటితోపాటు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, బజాజ్‌ ఆటో, హీరో మోటో కార్ప్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థల షేర్లు నష్టపోయాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments