లాభాలతో ముగిసిన బాంబే స్టాక్ మార్కెట్.. 431 పాయింట్లు అప్

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2023 (18:38 IST)
భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం (డిసెంబర్ 5) ట్రేడింగ్ సెషన్‌ను భారీగా ముగించాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) నిఫ్టీ-50 పాయింట్లు పెరిగి 20,855  వద్ద ముగిసింది. 
 
అలాగే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్‌ఇ) 431 పాయింట్లు లాభపడి 69,296.14 వద్దకు చేరుకుంది. బ్యాంకింగ్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ స్టాక్స్ ఇతర రంగాల సూచీలను అధిగమించగా, మీడియా, రియల్టీ, ఐటీ స్టాక్స్ పడిపోయాయి.
 
ఇకపోతే.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ సెజ్, పవర్ గ్రిడ్, ఎన్టీబీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఎల్‌టీఐ మిండ్రీ, హిందుస్థాన్ యూనిలీవర్, దివీస్ ల్యాబ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఆటోలు వెనుకబడ్డాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nattikumar: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండానే కొనసాగుతోంది

ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారినికి సిద్ధం - దానితోపాటు నిర్మాతల సమస్య లూ పరిష్కారం కావాలి

Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్

Anil Ravipudi: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీనివాస మంగపురం లోని మంగా మంగా సాంగ్

మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జోడి.. కపుల్ యాడ్ కు 9.1 మిలియన్ లైక్స్

తర్వాతి కథనం
Show comments