Webdunia - Bharat's app for daily news and videos

Install App

20వేల పాయింట్లకు దిగువన ముగిసిన సెన్సెక్స్

Webdunia
మంగళవారం ఉదయం నుంచి ఒడిదుడుకుల మధ్య సాగిన స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 185 పాయింట్లు కోల్పోయి 19, 983 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 48 పాయింట్లను కోల్పోయి 6, 027 వద్ద ముగిసింది.

లాభాలను చవిచూసిన కంపెనీల్లో రోస్సెల్ టీ లిమిటెడ్, విప్పీ స్పిన్‌ప్రో లిమిటెడ్, షార్ప్ ఇండస్ట్రీస్, వర్థమాన్ ఇండస్ట్రీస్ తదితర ప్రముఖ కంపెనీలు ఉండగా, నష్టాలు చవిచూసిన కంపెనీల్లో మురుదేశ్వర్ సెరామిక్స్, మహవీర్ ఇన్ఫోవే, చెన్నై మీనాక్షి, శ్రీ భవానీ పేపర్ తదితర కంపెనీలున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

Avika Gor: ప్రియుడు మిలింద్ చంద్వానీతో అవికా గోర్ నిశ్చితార్థం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Show comments