Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాక్ మార్కెట్ : 20 పాయింట్ల నష్టంతో బీఎస్ఈ సూచీ

Webdunia
బాంబే స్టాక్ మార్కెట్‌లో మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ సూచీ లాభాలతో ఆరంభమైనప్పటికీ మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో 20 పాయింట్ల మేరకు నష్టపోయింది. మరోవైపు.. ప్రపంచ మార్కెట్‌లు మిశ్రమంగా ఉన్నాయి.

యాపిల్‌ కంప్యూటర్స్‌ నుంచి ఈవాళ మినీ ఐప్యాడ్‌ మార్కెట్లోకి వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగా యాపిల్‌ షేరు ధర 4 శాతం పెరిగి 634 డాలర్లకు చేరింది. మరోవైపు యాహూ షేరు ధర కూడా 4 శాతం పెరిగింది.

ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. షాంఘై, జపాన్‌, తైవాన్‌, దక్షిణ కొరియా సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సింగపూర్‌ సూచీ లాభాల్లో కొనసాగుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

Show comments